📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadమడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్

మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్

📰 Generate e-Paper Clip

మడిపల్లి హత్య కేసులో సర్పంచ్ తోపాటు మరో వ్యక్తి అరెస్ట్

తొర్రూరు మండలం
మడిపల్లి గ్రామంలో ఈ నెల 19వ తేదీన జరిగిన గుంటుక రమేష్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, ఇప్పటికే 15 మంది నిందితులను రిమాండ్ కు తరలించినది విధితమే. కానీ ఆదివారం విచారణ వేగవంతం చేయడంతో ఈ జరిగిన హత్యతో స్థానిక సర్పంచ్ రామలింగంతో పాటు కాయిత నరేష్‌ కు కూడా సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ దర్యాప్తులో నిందితుల సంఖ్య 17 కు చేరింది. అదేవిధంగా హత్యకు సంబంధించిన దర్యాప్తును లోతుగా పరిశీలన చేస్తున్నట్లు మరికొంతమందిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం తదుపరి వివరాలు కూడా మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.