ANDHRA PRADESH
పోరుమామిళ్లలో మాదిగ జాతి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం
కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 12 ప్రజావాణి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై, సమాజ నిర్మాణంలో విద్యా వ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్న మాదిగ జాతి ముద్దుబిడ్డలు,ఉపాధ్యాయ లోకపు రత్నాలను పోరుమామిళ్ల పట్టణంలో ఘనంగా సత్కరించారు....
