📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదం

మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

మార్కాపురం జిల్లా..ప్రజావాణి న్యూస్ (మే 07).మార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదమార్కాపురం సమీపంలోని రాయవరం ఎస్టేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత్ పెట్రోలియం బంక్ సమీపంలో ఆగి ఉన్న ఎస్ఎల్వీటి బస్సును వెనకవైపు నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సు నిలిపి టైర్లు మార్చుకుంటూ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular