📄 ePaper
Monday, July 20, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఅమృత్ పథకంలో రూ.7 కోట్ల అవినీతి.. ఏఈ, కమిషనర్ను సస్పెండ్ చేసి ఏసీబీ విచారణ జరపాలి...

అమృత్ పథకంలో రూ.7 కోట్ల అవినీతి.. ఏఈ, కమిషనర్ను సస్పెండ్ చేసి ఏసీబీ విచారణ జరపాలి : రాగి రాములు

📰 Generate e-Paper Clip

అమృత్ పథకాన్ని కమిషన్ల పథకంగా మార్చారు. రామాయంపేట లో తాగునీటి సంక్షోభానికి అధికారులే బాధ్యులు. రూ.20 లక్షల బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లలో అక్రమాలు.. లాగ్ బుక్లను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలి కోట్లాది ప్రజాధనాన్ని దోచుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు. రామాయంపేట, జులై 19 రామాయంపేట పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular