📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఅంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘంలో బోరు వేయించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు అబ్బావతిని నరసింహ

అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘంలో బోరు వేయించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు అబ్బావతిని నరసింహ

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8 వ వార్డులోని నారాపల్లిలో అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బావతిని నరసింహ తన సొంత డబ్బులతో బోర్ వేయించడం జరిగింది, లక్ష పదివేల రూపాయలతో బోర్ వేయించినందుకు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మోటుపల్లి ప్రదీప్ నర్సింహకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాండు, శ్రీనివాస్, భాస్కర్,పవన్, అయోధ్య, వెంకటేష్, అక్రమ్, పరశురాం, శ్రీనివాస్, షబ్బీర్, నారపల్లి సీనియర్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular