📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి

📰 Generate e-Paper Clip

*బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంటారెడ్డి తిరుపతి రెడ్డి*
చిన్నశంకరంపేట,సెప్టెంబర్14, మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల పరిధిలోని సంగాయపల్లి గ్రామంలో పాపన్నపేట శ్యామల మరణించారు ఇట్టి విషయం స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగాయపల్లి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మండల నాయకుడు తోట రమేష్, గొల్ల యాదగిరి, పాపన్నపేట రమేష్, గొల్ల యాదగిరి,తొగిట దుర్గయ్య, మాజీ ఉప సర్పంచ్ కర్నే సాయిలు, కర్నే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.