నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ జిల్లాలో రజక (చాకలి) బుధవారం శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ, శివలింగం, ఈదమ్మ,రేణుక ఎల్లమ్మ, గణపతి నందీశ్వరులకు అభిషేకం.శ్రీశ్రీశ్రీశ్రీ మడిమాల మడేలయ్య సీతాళమ్మ ల అష్టమ (8వ)కళ్యాణం ఉదయం ఘనంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాలమ్మ, ఈదమ్మ రేణుక ఎల్లమ్మ. కావున దేవుళ్లకు శ్రీశ్రీశ్రీశ్రీ మడివాల మడేలయ్య సీతాళమ్మ – చక్కర అన్నం. ఈదమ్మ – పసుపు అన్నం. రేణుక ఎల్లమ్మ – బెల్లం. ప్రసాదాలతో బోనం తీయడం జరిగింది. ఈ పండుగకు చండూరు దేవాలయ కమిటీ చైర్మన్, చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చండూర్ లో ఉన్న రజకులు పెద్ద ఎత్తున బోనాలు తప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నాగిళ్ళ శంకర్, భూతరాజు దేవదాసు, భూతరాజు నాని, భూతరాజు వెంకన్న, భూతరాజు శేఖర్, భూతరాజు పాండు, భూతరాజు శ్రీకాంత్, సంగేపు వెంకటేశ్, సంగేపు మల్లేష్, నాగిళ్ళ భిక్షం, నాగిళ్ళ నరసింహ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

