*పైస లేనిదే ఫైలు కదలడం లేదు*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రజావాణి) మంచాల సెప్టెంబర్ 12
*ప్రభుత్వ ఉద్యోగుల
కనుసైగల్లో ప్రైవేటు ఉద్యోగులు.*
అర్హత లేని వారిని ప్రైవేట్ ఉద్యోగులుగా వారికి కనీస డిగ్రీ పాస్ కానీ వారిని నియమించుకోవడం
అదేవిధంగా మధ్యవర్తుల బెడద ఎక్కువగా అయింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ ఉద్యోగులే చలామణి చేస్తున్నారు. డబ్బులు లేకుంటే పని కావడం.గగనమైంది.
దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మండల్ ఆఫీసులో. గ్రామపంచాయతీ మరియు విద్యుత్ ఆఫీసుల దగ్గర కు పేద మధ్యతరగతి వారు ఆఫీస్ లో చుట్టూ వెళ్లడానికి భయపడుతున్నారు. వీరి ఆఫీసులో చుట్టూ తిరగలేక. సామాన్య ప్రజలు. నానా ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది..ఈ విధంగా మధ్యవర్తులు ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా చలామణి అవుతుంది…

