📄 ePaper
Tuesday, April 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మండల పరిషత్" సర్వ సభ్య సమావేశం

మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం

📰 Generate e-Paper Clip

ఈరోజు గోపవరం మండలంలో “మండల పరిషత్” సర్వ సభ్య సమావేశం MPDO కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి ధనలక్ష్మీ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా వేసవికాలంలో తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగింది.”జలధార- జల హారతి’ కార్యక్రమం గురించి మండల స్థాయి అధికారులకు మరియు MPTC లకు అవగాహన కల్పించడం జరిగింది. వివిధ శాఖల అధికారులు వారి శాఖ తరపున ప్రగతి నివేదికలు మరియు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సమావేశంలో గోపవరం ZPTC సభ్యులు జయ రామి రెడ్డి గారు,Mpdo వి.శ్రీధర్, మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular