22ఏ ప్రభుత్వ తప్పిదం ప్రజలకు శాపం ఎంపీ రఘునందన్రావు
పటాన్చెరు, సెప్టెంబర్ 5 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో ఉన్న సింపోనీ పార్క్ హోమ్స్ లో నెలకొన్న 22ఏ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం ప్రజలు కొనుగోలు చేసిన ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని ఆయన విమర్శించారు.
RELATED ARTICLES


