📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి

📰 Generate e-Paper Clip

చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి

ప్రజావాణి శాయంపేట

మండలంలోని జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టులో జరిగింది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన పల్లె బోయిన బిక్షపతి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చలి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు చేపలు పడుతూ ఉండగా చేపల కోసం వేసిన వలను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో పడిపోయి ఊపిరాడక మృతి చెందాడు తోటి మత్స్యకారులు మృతదేహాన్ని వెతికి తీశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.