📄 ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలంలో బుధవారం ఉపసర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేరుగు జాని, జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, కన్వీనర్ గురిజాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సింహరాజు క్రాంతి (కొత్తపేట), ఉపాధ్యక్షులుగా చీమల శ్రీనివాస్ (మారేడుపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అలుగం తిరుపతి (చెర్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా తనుగుల విజయ్ (కొండాపూర్) ఎన్నికైనట్లు రాష్ట్ర కార్యదర్శి మేరుగు జాని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular