అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు
మన సమగ్ర ప్రజావాణి జూన్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అందోల్ జోగిపేట ఎస్ ఐ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం టీ వై జె ఎఫ్ యూనియన్ అధ్యక్షులు జోగ్యల్ల రాజు, ప్రధాన కార్యదర్శి జెల్ల భాగయ్య, ఉపాధ్యక్షులు మాదిగ బుచ్చయ్య, కోశాధికారి మదారి నాగరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాకూరి సుకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు
RELATED ARTICLES




