కోదాడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక పూజలు
కోదాడ క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
కోదాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించేలా ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే పద్మావతి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోదాడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి ప్రత్యేక పూజలు
RELATED ARTICLES

