📄 ePaper
Thursday, April 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మున్నెల్లి రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

మున్నెల్లి రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్16) బి.కోడూరు మండలం వన్నెల్లి రాజుపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 50ఏళ్ల జస్నితమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదంలో మిగతా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular