📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఏడు రకాల సన్న వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్

ఏడు రకాల సన్న వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్

📰 Generate e-Paper Clip

రైతు తీసుకుంటే రూ. 500 బోనస్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక &చేసిన 7 సన్న వరి రకాలపై మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నది. అనే సూచన ఈ వానకాలం మొదలు నుండి చెబుతూనే వున్నాము.ఈ కారణంగా కొనుగోలు చేయబడింది, బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై వివరాలు శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి 7) రైతులు విత్తనశుద్ధి చేసారు. దగ్గేర చికిత్స చేయించుకోవాలి.
అలాగే సొంత విత్తనాలు ఉపయోగించిన రైతులు కూడా అర్హత కోసం తమ పరిధిలోని ఏఈలను సంప్రదించాలి.
చండూర్ వారి వివరాలు అన్ని గ్రామాల రైతులు ఈ సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువు తేదీ 10.09.2026 లోగా తమ నమోదు చేయించుకోవాలని తెలియజేసారు. రాదు ​​చేసుకోకపోతే బోనస్. రైతులు త్వరగా చేసుకోవాలని మనవి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.