ఏడు రకాల సన్న వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్

రైతు తీసుకుంటే రూ. 500 బోనస్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక &చేసిన 7 సన్న వరి రకాలపై మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నది. అనే సూచన ఈ వానకాలం మొదలు నుండి చెబుతూనే వున్నాము.ఈ కారణంగా కొనుగోలు చేయబడింది, బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై వివరాలు శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి 7) రైతులు విత్తనశుద్ధి చేసారు. దగ్గేర చికిత్స చేయించుకోవాలి....