📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమృతుని కుటుంబానికి మాదిగ కుల సహకార సంఘం బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి మాదిగ కుల సహకార సంఘం బియ్యం అందజేత

📰 Generate e-Paper Clip

మృతుని కుటుంబానికి మాదిగ కుల సహకార సంఘం బియ్యం అందజేత

మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన మాచర్ల బుచ్చయ్య మాదిగ కుల సహకార సంఘం సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత అనారోగ్యంతో బాధపడుతు గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా మాదిగ కుల సహకార సంఘం ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం కుటుంబానికి అందజేసినట్లు కుల సహకార సంఘం సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.