📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalలచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు 

లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు 

📰 Generate e-Paper Clip

లచ్చనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు

చెన్నారావుపేట జూలై 29 ప్రజావాణి

మండల కేంద్రంలోని ధర్మతండా గ్రామపంచాయతీ సర్పంచ్ బోడో రవి నాయక్ తండ్రి లచ్చనాయక్ సంవత్సరిక కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ సర్పంచ్ అంగోతు అరుణ వీరసింగ్, పుల్లయ్యపోడు మాజీ సర్పంచ్ బోడ సమ్ము నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బాలు నాయక్ టీచర్, లింగమూర్తి, తన్వేస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular