📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliఏసీబీ దాడిలో మంథని సబ్ రిజిస్టర్

ఏసీబీ దాడిలో మంథని సబ్ రిజిస్టర్

📰 Generate e-Paper Clip

పెద్దపెల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈరోజు ఏసీబీ దాడులు నిర్వహించడం జరిగింది . ఈ దాడుల్లో భాగంగా మంతిని సబ్ రిజిస్టర్ రాజేందర్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ రసీదుతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రిజిస్ట్రేషన్ విషయంలో 16,500 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular