బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..
మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పార్టీ ఫండ్ కొరకు 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పట్లోల్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.




