📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు

📰 Generate e-Paper Clip

  1. గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ బ్రిడ్జి ఇరువైపులా రిటైనింగ్ వాల్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రెండు మండలాల ప్రయాణికులు ఈ బ్రిడ్జి నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తై నెలలూ గడుస్తున్నా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయలేదు.. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.