భువివాదల్లో వికలాంగుడిపై దాడి
ప్రజావాణి,ముస్తాబాద్
భువివాదల్లో వికలాంగుడిపై దాడి చేసిన ఘటన ముస్తాబాద్ లో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామనికి చెందిన కర్రోల్ మౌనిక భర్త అనిల్ ను అదే గ్రామానికి చెందిన నగునూరి ఎల్లవ్వ అను ఆమె ఇరువురి మధ్యలో భువివాదాలు జరుగుతున్నాయి. శనివారం రోజు పొలం వద్ద మాట మాట పెరిగి గొడవకు దారి తియ్యడం తో మూగవడైన అనిల్ పై ఎల్లవ్వ కొడవలితో దాడికి పాల్పడింది. దాంతో అనిల్ తలపై రక్తం వచ్చేలా గాయాలు అయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు బాధితులు మౌనిక తెలిపారు.
భువివాదల్లో వికలాంగుడిపై దాడి
RELATED ARTICLES




