ప్రజావాణి : వైయస్ జగన్ ను కలిసిన రెడ్యo.ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి రాచమల్లు రమాదేవిల కనిష్ట పుత్రిక చి||ల||సౌ||కృష్ణ కావ్య వివాహ రిసెప్షన్ సందర్భంగా గురువారం మధ్యాహ్నం హెలిపాడ్ లో వైఎస్ఆర్సిపి చీఫ్, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి యోగక్షేమాలు అడిగిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి
వైయస్ జగన్ ను కలిసిన రెడ్యo.
0
51
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -




