నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ నిర్మాణ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పుల్లెంల వాస్తవ్యులు బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి – రాజరాజేశ్వరి దంపతులు రూ.2 లక్షల భారీ విరాళం. శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 2,00,000/- లను చందాగా ఏర్పాటు. ఆలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దాతలను కమిటీ చైర్మన్, సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు వేగవంతం అవుతుందని తెలిపారు.

