కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పోటెత్తుతున్న కాంగ్రెస్ శ్రేణులు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పోటెత్తుతున్న కాంగ్రెస్ శ్రేణులు       బెజ్జంకి, సెప్టెంబర్ 8 (ప్రజావాణి)     అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పులతో...