prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 4:20 pm Digital Edition : PRAJA VANI

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొలుగు ఆనంద్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.

 

 

కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 8 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

 

చరిత్ర: యునెస్కో 1966 అక్టోబర్ 26న జరిగిన తన 14వ సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించింది. ఆ మరుసటి సంవత్సరం, అనగా 1967 నుండి ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.

2026 నినాదం ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని “ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత” అనే ప్రత్యేక నినాదంతో జరుపుకుంటున్నారు. ఈ 2026 నాటికి ఈ దినోత్సవం విజయవంతంగా 60వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది.