శ్రీశైలం దేవస్థానంలోని<br>హుండీల లెక్కింపు

శ్రీశైలం దేవస్థానంలోని*హుండీల లెక్కింపు* నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 23 (ప్రజావాణి) ఈ రోజు (23.04.2026 )  జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి *రూ.4,83,22,554/-* లు నగదు రాబడిగా లభించింది. కాగా  ఈ హుండీల రాబడిని భక్తులు గత *33 రోజులలో*  (21.03.2026 నుండి 22.04.2026 వరకు)  సమర్పించడం జరిగింది. అలాగే  ఈ హుండీలో   162 గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు, 4కేజీల180 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా  144 - యుఎస్ఏ డాలర్లు,  9870 – శ్రీలంక రూపి, 90 – యు.ఎ.ఇ...