వేగంగా సాగుతున్న ఎస్ఐర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ
రామాయంపేట మండల దంతేపలి గ్రామంలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. గ్రామ పరిధిలోని పలు పోలింగ్ బూత్లను పరిశీలించిన సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ ఓలు) సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అనేక బూత్లలో సుమారు 70 శాతం వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సర్పంచ్ బాల్రాజ్
* ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో
బీఎల్ ఓల పనితీరు అభినందనీయం:
బాల్రాజ్ సర్పంచ్
ఎస్ఐర్ ప్రక్రియ విజయవంతానికి ప్రజల
సహకారం అవసరం: గ్రామ సర్పంచ్ బాల్రాజ్
70 శాతం ఎన్యుమరేషన్ పూర్తి.. బీఎల్ ఓల
సేవలు విజయవంతం కృషి చేశారు