వచ్చిన నిమిషం లోపే యూరియా అయిపోయిందని రైతుల ఆగ్రహం
చిన్నశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి ఎక్స్ రోడ్ లో గల మహాలక్ష్మి కిసాన్ సేవా కేంద్రానికి మూడు గంటలకు యూరియా వచ్చింది. [caption id="attachment_23997" align="alignnone" width="300"] filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0;brp_del_th:null;brp_del_sen:null;delta:null;module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;[/caption] యూరియా వచ్చిన ఒక నిమిషం లోపే 460 బ్యాగులు బుక్ కావడం జరిగింది. ఒక నిమిషంలోనే యూరి అయిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం...