మద్యం సేవించి వాహనం నడిపిన 12మందికి రూ.1,11,500- జరిమానా, ఒక వ్యక్తికి ఐదు (05) రోజుల జైలు శిక్ష..

మద్యం సేవించి వాహనం నడిపిన 12మందికి రూ.1,11,500- జరిమానా, ఒక వ్యక్తికి ఐదు (05) రోజుల జైలు శిక్ష.. సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 12 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా 09-మార్చి-2026 రోజున సిద్ధిపేట స్పెషల్...