తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణమఠంపల్లి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్వో) మంగా మేడం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించారు.ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ వ్యవసాయ శాఖ ఏడీఏ రవి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు, పాత్రికేయులు మరియు రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అధికారులు తెలంగాణ రాష్ట్రం...