జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం
•జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం *సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో అభినందన సభ పటాన్చెరు, జూలై 13 (ప్రజావాణి): టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులను సోమవారం పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు...